22/04/2024
*మదనపల్లి.....*
*21.04.2024*
మదనపల్లి నియోజకవర్గంలో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం
రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లి లో బహిరంగ సమావేశాలు
బైక్ ర్యాలీ ద్వారా భారీగా స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
ఎమ్మెల్యే గా శ్రీ నిస్సార్ అహ్మద్ ను, ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ను గెలిపించాలని కోరిన మంత్రి
*శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....*
నిస్సార్ అహ్మద్ కు సీటు ఇవ్వడం పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు
అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి
మిథున్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు
ఏడాది లోపు హంద్రీనీవా నీరు మన ప్రాంతానికి అందుతుంది
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం కు కూడా నీరు ఇవ్వలేకపోయారు
శ్రీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారు
ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏమి చేశారు
చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఇద్దరే
కిరణ్ కుమార్ రెడ్డి తీసేసిన తహశీల్దార్, అయన ప్రగల్బాలు పలుకుతున్నారు
కిరణ్ కుమార్ రెడ్డి కు డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరు
పార్టీలు, కులాలు చూడకుండా అందరికీ పథకాలు అందించాం
కెలవం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని సిఎం శ్రీ వైఎస్ జగన్ పథకాలు అందించారు
కరోనా తో రెండేళ్లు నష్టపోయినా ఇక్కడ పథకాలు ఆపకుండా సిఎం పాలన కొనసాగించారు
2014 లో 100 పేజీల మానిఫెస్టో, 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా?
చంద్రబాబు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు
అందుకే నిన్న సత్యవేడు సభలో కూడా నన్ను, సిఎం ను దుషిస్తున్నారు
చంద్రబాబు బూటకపు హామీలు, సూపర్ సిక్స్ లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు
తప్పకుండా ప్రజలందరూ ఫ్యాను గుర్తు పై ఓటు వేసి శ్రీ వైఎస్ జగన్ కు అండగా నిలవాలి