28/07/2024
మందమర్రి లో. దొంగ
పట్టాలు
రియల్ (దందా) 1968
ఎనిమిదిలో కొన్నట్టు దొంగ
పేపరు సృష్టికర్త ఎవరు.
మందమర్రి లొ ఏజెన్సీ చట్టాలకు తూట్లు .
ఏజెన్సీ భూములను ప్లాట్లుగా మారుస్తున సర్వేనెంబర్ 157/2& 161/1/1& 161/1/2 భూమిని 1968 లో కొన్నట్టు దొంగ పేపర్లు సృష్టించి పట్టా చేసుకున్న దొమ్మటి సత్యనారాయణ
కొలకాని రాజు.
కోలకాని సత్యనారాయణ.
ఆప్పుడు వీరికి సహకరించిన
రెవిన్యూ డిపార్ట్మెంట్ లోని ఎమ్మార్వో ఆర్ ఐ విఆర్ఓ
కొందరు అధికారులు
అప్పటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉట్నూర్ దొంగ ఆర్డర్లు ఇచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్రు
ఒకేసారి 20 నుంచి 30 దొంగ ఈ ఆర్డర్లపై పెద్ద దుమారం సెల రేగిన అప్పుడుస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ కి సీల్ చేసిన. నిశ్శబ్దంగా ఉన్న ప్రముఖ దినపత్రికలు అని చెప్పుకునే మీడియా సంస్థలుఒక ఒక న్యూస్ కూడా రాయl లేదు
అప్పుడు ఒకే ఒక పేపర్లో వచ్చింది ఈ న్యూస్
ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వీళ్లు ఇంత భయం లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారంటే కారణం ఎవరు వీరిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి వాటికి సపోర్ట్ చేసిన కొందరు మీడియా ప్రతినిధులు ఈభూములపై కేసులు ఉన్నాయని తెలియక
సామాన్య ప్రజలు ప్లాట్లుకొని మోసపోతున్నారు
సామాన్య ప్రజలు మోసపోతున్న ఆ భూములపై అవగాహన కల్పించని రెవిన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకొని న్యాయ వ్యవస్థ
జతపరిచి
వారు పెట్టిన ఫేక్.
డాక్యుమెంట్స్ జిరాక్స్
అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్
మిగతా స్టోరీ రేపటి పేజీలో
ఇట్లు
జంపాల వేణుగోపాల్,